బ్రేకింగ్ న్యూస్ – భారీ భూకంపం జ‌నం ప‌రుగులు

-

ఓ ప‌క్క కరోనాతో అంద‌రూ బెంబెలెత్తుతున్నారు, ఇలాంటి వేళ ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది…తెల్లవారుజామున భారీ భూకంపం వ‌చ్చింది.. సులవేసి దీవిలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదయ్యింది. ఒక్క‌సారిగా భ‌వనాలు కుప్ప‌కూలిపోయాయి.

- Advertisement -

ఈ దారుణమైన ఘ‌ట‌న‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు..అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఈ ప్ర‌మాదం జ‌రిగింది…7 సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

దాదాపు ఈ ప్రాంతంలో 60 భ‌వ‌నాలు కుప్ప‌కూలిపోయాయి…చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సులవేసి దీవిలోని మముజుకి దక్షిణంగా 36 కిలోమీటర్ల దూరంలో లోతున భూకంపం గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...