కుక్కలకు శ్మశానవాటిక అంబులెన్స్ మన దేశంలోనే ఎక్కడంటే

-

మన దేశంలో చాలా గ్రామాల్లో ఇప్పటికి శ్మశానవాటికలు లేవు అని ప్రభుత్వానికి గ్రామాల్లో చాలా మంది అర్జీలు పెట్టుకుంటారు, మరి ఇలాంటి సమయంలో ఓ వార్త మాత్రం వినిపిస్తోంది, ఎంతో గారంగా ముద్దుగా ప్రేమించి పెంచుకునే కుక్కలకి ఏకంగా శ్మశానవాటికని ఏర్పాటు చేశారు, ఇది అందరికి ఆశ్చర్యం కలిగించింది.

- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కుక్కల కోసం ఓ శ్మశానాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని ఘిటోర్నిలో నగవాసుల పెంపుడు కుక్కలు మరణిస్తే వాటి కళేబరాలను దహనం చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ శ్మశానవాటికను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేశారు.

ఇక అంతిమ సంస్కారాలు వాటికి ఇక్కడే చేస్తారు, ఇక్కడ గంటసేపులో ఆ కుక్కలకి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు. శ్మశానానికి చుట్టూ పచ్చదనంతో నిండేలా మొక్కలు పెంచారు
నగరంలో గాయపడిన కుక్కలకు చికిత్స కోసం తీసుకువెళ్లడానికి డాగ్ రెస్క్యూ అంబులెన్సు కూడా ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...