బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ… పార్టీ గుర్తులు తారుమారు…

-

బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి… టీఆర్ఎస్ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు… దీంతో ఇరువురు నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది బంజారా హిల్స్ పోలీంగ్ వద్ద మాస్కుల గొడవ చోటు చేసుకుంది…

- Advertisement -

దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాలను సర్దిచెప్పి వారిని అక్కడ నుంచి పంపించారు… అలాగే ఓల్డ్ మలక్ పేట్ లో పార్టీ గుర్తులు తారుమారు అయ్యాయి… దీంతో ఎన్నికలు నిలిపి వేయాలని సీపీఐ డిమాండ్ చేసింది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...