కాంగ్రెస్ లో పేరు మోసిన ఆ నలుగురు సస్పెండ్ కు రంగం సిద్దం అయిందా…?

కాంగ్రెస్ లో పేరు మోసిన ఆ నలుగురు సస్పెండ్ కు రంగం సిద్దం అయిందా...?

0
56
Telangana Congress Party

రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో టీ కప్ లో తుఫాన్ మాదిరి పార్టీలో సంక్షోభం నెలకొంది… ఇప్పుడు ఈ వివాదాన్ని భూతద్దంలో చూపెడుతూ కాంగ్రెస్ చీలిక దిశగా పయణిస్తోందని బీజేపీ అనుకూల మీడీయాలు ప్రచారం చేస్తున్నాయి… దీంతో కాంగ్రెస్ లో ఏదో జరుగుతుందన్న భావన అందరిలో నెలకొంది…

అయితే కాంగ్రెస్ లో అలాంటి వారు ఉన్నారని నిరూపించడానికి ముఖ్యంగా సోనియా గాంధీకి కళ్లు తెరిపించడానికి వెనుక నుంచి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ చేత అలాంటి మాటలు అనిపించడానికి వెనుక ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.. అయితే ప్రజల్లో పలుకుబడి లేని నేతలు సీనియర్స్ అని చెప్పుకునేగులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబాల్, మరియూ శశిధరూర్ లు ఆవేశపడి కాంగ్రెస్ ను చీల్చే ప్లాన్ చేశారని వారికి మద్దతు వస్తుందని భావించారు…

కానీ వాళ్లు వెళ్తేనేమేలు అని రాష్ట్రాల నుంచి ఏఐసీసీకి ఫోన్లు వెళ్లాయని సమాచారం… త్వరలో రాహుల్ ప్రియాంక మన్మోహన్ కూర్చోని ఈ నలుగురు భాగోతం బయటపెట్టడానికి రెడీ అవుతారట…అంతేకాదు ఆ నలుగురిని సస్పెండ్ చేసేందుకు సిద్దమయ్యారని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తోంది…