Flash- ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు, ముగ్గురు మంత్రులకు కరోనా

Corona for two deputy chief ministers and three ministers

0
45

దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్​ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ చాపకింది నీరులా విస్తరిస్తుంది. తాజాగా బిహార్​లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు రేణూ దేవీ, తారా ప్రసాద్ కిశోర్​ సహా మంత్రులు సునీల్​ కుమార్​, విజయ్ చౌదరి, అశోక్ చౌదరికి కరోనా నిర్ధరణ అయింది.