ఫుట్ బోర్డు ప్రయాణం చేయకండి ఎంత దారుణం జరిగిందంటే

-

బస్సులో ఫుట్బోర్డు ప్రయాణం వద్దు అని చాలా మంది చెబుతూ ఉంటారు, ఇలాంటి ప్రయాణాలు మానుకోవాలి అని బస్సులో ఉన్న పెద్దలు చెబుతున్నా కొందరు యువత పట్టించుకోరు.. అయినా అక్కడే నిలబడతారు.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం, దారుణం జరిగింది తాజాగా.

- Advertisement -

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సులో ఫుట్బోర్డు ప్రయాణం ఐదుగురు ప్రయాణికులను బలి తీసుకుంది. కరెంట్ తీగలు వేలాడుతున్నాయి పక్కన నుంచి వెళుతుంది బస్సు.. ఈ సమయంలో అక్కడ ఫుట్బోర్డులో వేలాడుతున్న కొంత మంది ప్రమాదవశాత్తూ ఆ తీగలకు తాకి, విద్యుత్ షాక్ కు గురి అయ్యారు.

వెంటనేబస్సుకి షాక్ తగిలింది.. వారు అక్కడికక్కడే ఐదుగురు మరణించారు. బస్సులో మరో 10 మందికి గాయాలు అయ్యాయి..
తంజావూరు సమీపంలోని తిరువయ్యూరులో ఈ దారుణం జరిగింది, ఇకనైనా ఇలాంటి ప్రయాణాలు మానండి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...