Flash: ఈటల గెలుపుకు బిగ్ ప్లాన్..రంగంలోకి వారు!

-

హుజురాబాద్ బైపోల్ లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే ప్రజలలో తిరిగి ప్రచారంతోనే ఆగిపోకుండా గ్రౌండ్ లెవల్ క్యాంపెనింగ్ కు ప్లాన్ సిద్ధం చేస్తుందట. ఇందుకోసం సంఘ్ పరివార్ తో పాటు ఇతర సంఘాలకు ఈ బాధ్యతను అప్పగించి ఈటల గెలుపును సునాయాసం చేయాలని భావిస్తున్నారు.

- Advertisement -

60 మంది ఓటర్లకు ఓ ఇంఛార్జిని నియమించి మౌత్ టు మౌత్ ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం మొత్తం 300 నుండి 400 వరకు ఇంచార్జులు పని చేయనున్నారు. కేవలం కమలనాథులే కాకుండా సంఘ్ పరివార్ వారు సీక్రెట్ గా ప్రచారం చేస్తూ ఈటల గెలుపుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇటు కమలనాధులు అటు ఆర్ఎస్ఎస్ వారి ప్రచారంతో బైపోల్ లో బీజేపీ విజయ ఢంకా మోగిస్తుందో చూడాలంటె మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...