అమరావతి రైతులకు శుభవార్త చెప్పిన వైసీపీ సర్కార్…

-

అమరావతి రైతులకు అధికార వెైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుభవార్త చెప్పింది…అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లిస్తామని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ… ఇందుకోసం 158కోట్ల, రెండు నెలల పెన్షన్ కు తొమ్మిది కోట్లకు పైగా నిధులు విడుల చేశామని చెప్పారు ఆయన..

- Advertisement -

తాజాగా మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలో ఈ నిధులు రైతుల అకౌట్లలోకి జమ అవుతాయని చెప్పారు బొత్స..

కాగా కౌలు రైతుల డబ్బు చెల్లించాలంటూ అమరావతి రైతులు ధర్నాలు చేస్తున్న
సంగతి తెలిసిందే… ఇక దీనిపై స్పందించిన సర్కార్ త్వరలోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...