గోదావరి జిల్లా వాసులకి గుడ్ న్యూస్ కొత్త ట్రైన్ ప్రకటన

-

ఈ కరోనా సమయంలో విశాఖ ట్రైన్ సర్వీసులు కొన్ని మాత్రమే నడుస్తున్నాయి అవి కూడా వేరే స్టేట్స్ గుండా నడిచే ట్రైన్లు మాత్రమే ఉన్నాయి హైదరాబాద్ నుంచి , అయితే తూర్పుగోదావరికి ట్రైన్స్ సర్వీసులు ఉన్నాయి కాని ఇప్పుడు వెస్ట్ గోదావరి మీదుగా సర్వీసులు లేవు అంటున్నారు, ఈ సమయంలో తాజాగా రైల్వే ప్రకటించిన 39 సర్వీసుల్లో లింగంపల్లి – కాకినాడ టౌన్ సర్వీసుని అనౌన్స్ చేశారు.

- Advertisement -

మరో వారంలో వీటి రిజర్వేషన్ పై కీలక ప్రకటన రానుంది.12775 ట్రైన్ నెంబర్, అలాగే 12776 మరో ట్రైన్ నెంబర్.. సాధారణంగా ఈ రైళ్లు లింగపల్లి, సికింద్రాబాద్ వరంగల్ గుడివాడ భీమవరం మీదుగా రాజమండ్రి కాకినాడ చేరుకుంటాయి.

అయితే భీమవరం పాలకొల్లు నరసాపురం అమలాపురం ప్రాంతాల వారికి ఈ ట్రైన్ వల్ల మేలు ఉంటుంది అని… ఎక్కువ హైదరాబాద్ నుంచి ప్రయాణం చేయాలి అని అనుకునే వారు భీమవరం జంక్షన్ నుంచి రోడ్ మార్గం ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు, అయితే హాల్ట్ భీమవరం ఇస్తే మంచిది అని కోరుతున్నారు, మరి కరోనా సమయంలో చాలా వరకూ హాల్ట్ తగ్గించారు, చూడాలి ఈ సర్వీసుకి ఏఏ స్టేషన్లు హాల్ట్ ఇస్తారో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...