హేమంత్ హత్య కేసులో ఈ 13 మందే కీలకం…

-

హేమంత్ పరువు హత్య కేసు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలో కలకలం రేపుతోంది… ఈ పరువు హత్య కేసులో భాగంగా ఇప్పటి వరకు పోలీస్ అధికారులు 13 మంది అరెస్ట్ చేశారు… హత్య చేసింది కుటుంబ సభ్యులే అని పోలీసులు గుర్తించారు…

- Advertisement -

అరెస్ట్ అయిన వారిలో రంజిత్, అర్చన, యుగందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, స్పందన, స్వప్నా, లక్ష్మారెడ్డి, విజేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అలాగే అవంతి మేనమామలను పోలీసులు అరెస్ట్ చేశారు..

ఈ హత్యలో అవంతి మేనమామలు కీలక పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు… ఈ కేసు సంబంధించిన పూర్తి విచారణ చేస్తున్నామని తెలిపారు… హేమంత్ ఆస్తి లేదు కాని వాళ్లు సంతోషంగా ఉండేవారని అవంతి చెప్పింది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...