పెళ్లై ఐదు నెలలైంది – శోభనానికి నో చెబుతున్న పెళ్లికూతురు – కారణం తెలిసి షాకైన పెళ్లికొడుకు 

-

వివాహం అయిన తర్వాత ఏ జంట అయినా ఫస్ట్ నైట్ గురించి వెయిట్ చేస్తారు.. అయితే ఆరోజు కోసం చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఎదురుచూస్తారు… ఇద్దరి అభిరుచులు జీవితం గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటారు..ఒకరిని మరొకరు బాగా ఇష్టపడతారు.
అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్లో ఓ యువతిని వివాహం చేసుకున్నాడు వీరేంద్ర.. అయితే అతనికి వివాహం అయి ఐదు నెలలు అయింది.. శోభనం రోజు ఆమె అతన్ని కలవనివ్వలేదు, తర్వాత రోజు నుంచి ఏదో ఓ సాకు చెబుతూ ఇలా ఐదు నెలలు ఆపింది… ఇక బిడియం భయం అని అతను మారుతుంది అని అనుకున్నాడు.. కాని ఆమె మరింత దూరం పెడుతోంది.
దీంతో అతనికి అనుమానం వచ్చింది. తల్లిదండ్రులకి విషయం చెప్పాడు, వెంటనే వారు ఆస్పత్రికి తీసుకువెళ్లారు, ఆమెకి టెస్ట్ చేస్తే ఆమె ట్రాన్ జండర్ అని తేలింది, దీంతో వరుడి కుటుంబం షాక్ అయింది.. దీనిపై వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు, తమని మోసం చేసి ఇలా వివాహం చేశారు అని కేసు పెట్టారు… ఇక వధువు కూడా తనని కావాలనే ఇబ్బంది పెడుతున్నారు అని వరుడుపై అతని కుటుంబం పై కేసు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nitish Kumar | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనయుడు..?

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)...

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బంద్.. ప్రకటించిన అధికారులు

MLC Elections | ఫిబ్రవరి 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్...