ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు మరో బిగ్ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్…

-

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు చుట్టు రాజకీయ వివాదం తీవ్రమవుతోంది… సొంత పార్టీ ఎంపీపైనే ఎమ్మెల్యేలు కేసులు పెడుతున్నారు… తమను కించపరిచే విధంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడారని ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు…

- Advertisement -

నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు… ఇప్పుడు ఈ ఐదుగురు ఎంపీపై కేసులు పెడుతున్నారు… ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు… మరో ఇద్దరు కూడా కేసు పెట్టేందుకు సిద్దమయ్యారు.. నిన్న మంత్రి రంగనాధరాజు పోలీసులుకు ఫిర్యాదు చేస్తే ఈరోజు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

కాగా గత 20 రోజుల నుంచి పశ్చిమగోదావరి వైసీపీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు వివాదనం నడుస్తున్న సంగతి తెలిసిందే… ఆయన ప్రభుత్వ కార్యక్రమాలపై భహిరంగంగా విమర్శలు చేయడంతో అధిష్టానం ఆయనపై ఆగ్రహంతో ఉంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...