లోకేశ్ ట్వీట్…

-

శ్రీశైలం లెఫ్ట్ పవర్ హస్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే… ఈ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాలోకేశ్ స్పందించారు.. ఆమేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు…

- Advertisement -

శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరమని అన్నారు.. మంటల్లో చిక్కుకొని ఏఈ సుందర్‍నాయక్‍ తో పాటు మరో ఐదుగురు చనిపోవడం బాధాకరమన్నారు… వారి మృతికి సంతాపం ప్రకటిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని లోకేశ్ తెలిపారు

ఈ ఘటనలో చిక్కుకున్న ఇంకా కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉందని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో వారు క్షేమంగా బయటకు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....