Big News: జేపీ నడ్డాతో మై హోం గ్రూపు అధినేత భేటీ

0
114
Sri JP Nadda,BJP National Working President addressing at a public meeting at Exhibition grounds in Hyderabad on Sunday. Pic:Style photo service.

ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇవాళ వరంగల్ వేదికగా జరిగిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. అనంతరం సినీ హీరో నితిన్ తో భేటీ అయ్యారు. ఇప్ప‌టికే మాజీ క్రికెట‌ర్ మిథాలీ రాజ్ ఆయ‌న‌తో భేటీ కాగాఈ రాత్రికి తాజాగా జేపీ న‌డ్డాతో భేటీ కాబోయే ప్ర‌ముఖుల జాబితాలో టీవీ 9 అధినేత‌, మై హోం గ్రూపు అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు కూడా చేరారు.