ఎందుకు గుండుతో ఉంటారో చెప్పిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

-

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయన డిఫరెంట్ లుక్ తో ఉంటారు, అయితే దీనిపై చాలా మంది అసలు ఎందుకు ఇలా అరవింద్ అన్న ఉంటారు , గుండుతోనే ఉండటానికి కారణం ఏమిటి అని చాలా మంది సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించేవారు, ఇక టీఆర్ ఎస్ పార్టీపై పదునైన విమర్శలు చేసే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా తన లుక్ పై ఓ ఆసక్తికర విషయం చెప్పారు.

- Advertisement -

ఆయన డ్రెస్సింగ్ అలాగే గుండు డిఫరెంట్ లుక్ అనే చెప్పాలి, అయితే ఇలా గుండుతో కనిపించడానికి కారణాలు ఉన్నాయి అని అంటున్నారు…తరచుగా తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకోవడం వల్ల తాను శాశ్వతంగా ఇలా ఉండిపోయానని చెప్పారు. ఇక తిరుమల వెళ్లి ఇలా గుండు కొట్టించుకుంటాను అని తెలిపారు ఆయన..

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలంటే భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేదని… ఇప్పుడు సుదర్శన టోకెన్లు రావడంతో దర్శనం త్వరగా అయిపోతోందని అరవింద్ అన్నారు. మొత్తానికి ఆయన నేరుగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Amaravati | చంద్రబాబు కలల ప్రాజెక్టు ప్రారంభానికి రానున్న మోదీ

రాజధాని నగర పనులను తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi)...

KTR | బీజేపీ నేతలతో రేవంత్ రహస్య లావాదేవీలు.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

తెలంగాణ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బిజెపి...