పరిటాల రవి ని చంపేందుకు మారణాయుధాలు సప్లై చేసింది వారే…

పరిటాల రవి ని చంపేందుకు మారణాయుధాలు సప్లై చేసింది వారే...

-

ప‌రిటాల ర‌వి హ‌త్య‌కు జేసీ ఆయుదాలు
జేసీ దివాక‌ర్‌రెడ్డి ప‌రిటాల ర‌విని హ‌త్య చేయ‌డానికి ఆయుదాల‌ను స‌ప్లై చేశాడ‌ని వైకాపా నాయ‌కుడు ముర‌ళి కందిగోపుల ఆరోపించారు. హ‌త్య చేయ‌డానికి తుపాకులు అంద‌జేశార‌న్నారు. ర‌విని హ‌త్య చేసిన ప్ర‌దేశంలోని దొరికిన పిస్ట‌ల్ జేసీ ఇచ్చిందే అన్నారు.

- Advertisement -

త‌ను ఎంతో కాలంగా జేసీ ద‌గ్గ‌ర ప‌నిచేశాన‌ను. జేసీ జీవిత చ‌రిత్ర త‌న‌కు తెలుసు, ఆయ‌న ఎలాంటి వ్య‌క్తి, ఏ నేరాలు చేశాడో, ఎంతో మంది హ‌త్య‌కు జేసీ కార‌ణ‌మ‌న్నారు. ర‌వి హ‌త్య వెనుకు జేసీ పాత్ర ఉంద‌ని అప్ప‌ట్లో ప‌రిటాల సునీత తండ్రి కొండ‌న్న పోలీసుల‌ను ఆశ్ర‌యించార‌న్నారు.

జేసీకి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ని విమ‌ర్శించే హక్కు ఏమాత్రం లేద‌ని ముర‌ళి మండిప‌డ్డారు. దివాక‌ర్‌రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్స్ సంస్థ‌కు ప్ర‌భుత్వం లీజుకి ఇచ్చిన మైనింగ్‌లో ఆక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ముర‌ళి కోర్టులో పోరాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...