బీహార్ సీఎంకు షాక్..బీజేపీలోకి జేడీయూ ఎమ్మెల్యేలు

0
49

బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు షాక్ తగిలింది. మణిపూర్‌లో మొత్తం ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు. స్పీకర్‌ ఆమోదంతో శుక్రవారం అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తయింది. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న వారాల వ్యవధిలోనే ఈ పరిణామం జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.