తల్లి బిడ్డకు పాలిస్తుండగా స్తనంపై పాము కాటు – దారుణం

-

వినడానికే చాలా బాధగా ఉంది.. నిజమే ఈ దారుణమైన ఘటన జరిగింది ..ఊటుకూరు గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని కు చెందిన కొందరు కూలీలు ఇక్కడ పని నిమిత్తం వచ్చారు వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకుంటున్నారు, ఇక్కడ మిరప కోతల పనికి వెళుతున్నారు.

- Advertisement -

గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు, అయితే రాత్రి పూట అందరూ నిద్రపోతున్న సమయంలో
ఓ పసిపాప గుక్కపట్టి ఏడ్చింది. ఆకలితో ఏడవడంతో ఆమె తల్లి శృతి ప్రమోద్ భోయర్ పాలు ఇచ్చింది ఆ బిడ్డకు.. ఈ సమయంలో అక్కడే ఉన్న పాము చీకట్లో ఆమె స్ధనంపై కాటు వేసింది… వెంటనే తన ప్రాణాల గురించి ఆలోచించలేదు బిడ్డ గురించి ఆలోచించింది ఆ తల్లి.

పామును చేతితో పట్టుకొని దూరంగా విసిరేసింది. అక్కడ మరో యువకుడు ఉంటే అతనిని కూడా కాటేసింది, ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు…మార్గమధ్యలోనే శృతి మరణించింది. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.అక్కడ వారిని ఈ ఘటన కన్నీరు పెట్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...