తమిళ తంబీలు డిష్యూం… డిష్యూం

-

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే తరపున మళ్లీ పళనిస్వామికే సీఎం అభ్యర్థిగా ఎన్నుకునే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి… పళనిస్వామి నేతృత్వంలోనే తమ పార్టీ 2021 అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి…

- Advertisement -

నిన్న జరిగిన పార్టీకార్యవర్గ సమావేశంలో సీఎం అభ్యర్థిత్వం విషయమై దాదాపు 5 గంటల పాటు చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి… ఈ సందర్భంగా సీఎం పళనిస్వామి డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఇద్దరూ సీఎం అభ్యర్థిత్వం కోసం పట్టుబడినట్లు వార్తలు వస్తున్నాయి..

ఈ సంధర్భంగా కార్యవర్గం రెండు గ్రూపులుగా విడిపోయి పోటా పోటీ నినాదాలు కూడా చేస్తున్నారు.. అయితే పార్టీ కార్యవర్గ సమావేశంలో గొడవ జరిగినప్పటికీ సీఎం అభ్యర్థిత్వం మాత్రం పళనిస్వామికే దక్కబోతున్నదని అన్నాడీఎంకే లోని విశ్వసనీయ వర్గాల సమాచారం…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Liquor Shops | మందుబాబులకు షాక్.. మూడు రోజులు దుకాణాలు బంద్

Liquor Shops | మందుబాబులకు తెలంగాణ సర్కార్ భారీ షాకిచ్చింది. మూడు...

MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) షెడ్యూల్‌ను...