అంతరాష్ట్ర బస్సు సర్వీసులకి తెలంగాణ గ్రీన్ సిగ్నల్

-

కరోనా లాక్ డౌన్ సమయంలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులు పూర్తిగా మార్చి నుంచి ఆగిపోయాయి..మార్చి నుంచి డిపోలకు పరిమితం అయ్యాయి బస్సులు, అయితే తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ మళ్లీ అంతరాష్ట్ర సర్వీసులు నడపాలి అని తెలంగాణ సర్కారు భావిస్తోంది, ఇప్పటికే హైదరాబాద్ లో సిటీ సర్వీసులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

- Advertisement -

తాజాగా నేటి నుంచి సిటీ సర్వీసులతో పాటు పొరుగు రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అయితే మహారాష్ట్ర, కర్ణాటక అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఏపీ పై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, అయితే బస్సుల సర్వీసులు కిలోమీటర్ల పై అధికారులు చర్చలు జరిపారు.. దీనిపై ఏపీ తెలంగాణ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఏపీకి బస్సులు నడుస్తాయి అని తెలుస్తోంది.

మార్చి 22 నుంచి ఆరు నెలలుగా అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ఆగిపోయాయి. ఇక సిటీ బస్సు సర్వీసులు కూడా 25 శాతం మాత్రమే నడువనున్నాయి, ఇక మహారాష్ట్ర కర్ణాటక సర్వీసులకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ప్రభాస్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్.. రీ రిలీజ్ కానున్న ఏడు సినిమాలు

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) పుట్టినరోజుకు ఎంతో సమయం లేదు. అక్టోబర్ 23న...

సల్మాన్‌ ఖాన్‌ను సఫా చేయడానికి ప్లాన్.. మరొకరు అరెస్ట్..

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన సల్మాన్ ఖాన్‌(Salman Khan)ను హత్య చేయడం...