బ్రిటన్ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కూడా ఐసోలేషన్ అవసరం లేదని కీలక ప్రకటన చేసింది. ఈ నిబంధన వచ్చే వారం నుంచి బ్రిటన్ దేశ వ్యాప్తంగా అమలు కానుంది. కాగ దీనిపై తమ ప్రభుత్వం అధికారికంగా సోమవారం పార్లమెంట్ లో ప్రకటన చేస్తామని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
privacy policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.