గుడ్ న్యూస్ మరో 39 రైళ్లను నడుపనున్న రైల్వే శాఖ ఇదే లిస్ట్

-

కరోనా సమయంలో రైల్వే ప్రయాణికులు ప్రయాణం చేద్దాం అంటే పూర్తీ రైలు సర్వీసులు లేక ఇబ్బంది పడుతున్నారు, అయితే కేంద్రం ఈ సమయంలో రిస్క్ తీసుకోవడం లేదు.. రైల్వేశాఖ కూడా కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే రైళ్లు నడుపుతోంది, అంతేకాదు హాల్ట్ లు కూడా తగ్గించేసింది.

- Advertisement -

తాజాగా పండుగ సమయం ఈ సమయంలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతో పాటు.. మరో 39 రైళ్లను నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక రైళ్ల కేటగిరీలోనే వీటిని నడుపనున్నారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక వీటికి రిజర్వేషన్ ఎప్పుడు అనేది ఇంకా తెలియచేయలేదు, డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. బహుశా మరో వారంలో వీటిపై క్లారిటీ రావచ్చు
.
లోకమాన్య తిలక్ హరిద్వార్
లోకమాన్య తిలక్ టు లక్నో
అజ్ని టు పూణె
న్యూఢిల్లీ టు కట్ర
నిజాముద్దీన్ టు పూణె
సికింద్రాబాద్ టు షాలిమార్
లింగంపల్లి టు కాకినాడ
హౌరా టు యశ్వంత్ పూర్

మరి ఆ రైళ్ల జాబితా ఇదే లిస్ట్ చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...