శబరిమలకు భారీగా తగ్గిన ఆదాయం రోజు ఎంత వస్తోందంటే

-

కరోనా వైరస్ ప్రభావం దేవాలయాలపై కూడా పడింది… ఓ పక్క చాలా ఆలయాలకు భక్తులు రావడం లేదు దూరంగానే ఉంటున్నారు, ఈ కరోనా సమయంలో పెద్ద పెద్ద ఆలయాలకు కూడా చాలా మంది రావడం లేదు, కరోనా వైరస్ ప్రభావం శబరిమల పుణ్య క్షేత్రంపై భారీగా పడింది. ఇక్కడ కూడా స్వామి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

- Advertisement -

గత 23 రోజుల్లో శబరిమలకు వచ్చిన భక్తుల సంఖ్య 50వేలకు ప్రస్తుతం చేరువలో ఉంది. ఇదే ఈ సమయానికి కరోనా లేకపోతే రోజు వేల నుంచి లక్షలలో జనం ఉండేవారు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చెబుతున్న దాని ప్రకారం 44 వేల మంది భక్తులు దర్శించుకున్నారు ఇప్పటి వరకూ స్వామివారిని.

గతేడాది ఈ కాలంలో రూ.82కోట్ల ఆదాయం వస్తే.. ఈ సంవత్సరం కేవలం రూ.4.08కోట్లే వచ్చింది. ఇక రోజుకి కేవలం దర్శనానికి రెండు నుంచి మూడు వేల మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...