సీఎం జగన్, మోడీతో చర్చించిన అంశాలు ఇవే…

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.. సుమారు 40 నిమిషాల పాటు మోడీతో చర్చించారు… 8నెలల తర్వాత జగన్ మోడీతో సమావేశం అయ్యారు…

- Advertisement -

ఈ సమావేశంలో జగన్ ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.. అలాగే తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.. ఇక ఈ బేటీ తర్వాత సీఎం జగన్ అపెక్స్ కౌన్సిల్స్ మావేశంలో పాల్గోన్నారు…కేంద్ర జలవణరుల శాఖ మంత్రి నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...