నేడు పెరిగిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే 

-

గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి కాని ఎక్కడా తగ్గడం లేదు… బులియన్ మార్కెట్లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం, ఈ రోజు అయితే బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి, వెండి కూడా పెరిగింది.
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పెరిగింది..దీంతో రేటు రూ.45,980కు చేరింది. ఇక  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.350 పెరుగుదలతో రూ.42,150కు ట్రేడ్ అవుతోంది,ఇక బంగారం ధర ఇలా ఉంటే వెండి రేటు కూడా పెరుగుతోంది.
 వెండి ధర కేజీకి ఏకంగా రూ.1800 పెరిగింది. దీంతో రేటు రూ.73,200కు చేరింది బంగారం వెండి ధరలు వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.. ముఖ్యంగా బంగారం వెండి ధరలు మార్చిలో కాస్త పెరుగుదల నమోదు చేశాయి, ఇక ఫ్రిబ్రవరితో పోలిస్తే కాస్త పెరుగుదల కనిపించాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...