మీ బండికి ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా ఇది తప్పక తెలుసుకోండి

-

మనం ఏ ఖరీదైన వస్తువు కొన్నా ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది చూసుకుంటాం, అయితే ఎంతో విలువైన జీవితానికి కూడా ఇన్సూరెన్స్ ముఖ్యం, అంతేకాదు మనిషికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా ఆర్ధిక భరోసా మన కుటుంబానికి ఇవ్వడానికి ఈ ఇన్సూరెన్స్ ఎంతో సాయం చేస్తుంది, అయితే ముఖ్యంగా వెహికల్స్ కు కూడా ఈ ఇన్సూరెన్స్ ఎంతో ముఖ్యం.

- Advertisement -

ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా బీమా కలిగి ఉండాలని మోటార్ వెహికల్ చట్టం చెబుతోంది. మన దేశంలో 25 కంపెనీలు ఇన్సూరెన్స సెక్టార్ లో ఉన్నాయి, మరి మంచి ప్లాన్ ని ఎంచుకోవడం మన బాధ్యత.

భీమా చేసిన వ్యక్తి , భీమా సంస్థలు వరుసగా ఫస్ట్, సెకండ్ పార్టీ అయితే, వాహనం కారణంగా ప్రమాదానికి గురైన మరొక వ్యక్తికి అందేజేసే కవరేజ్ను థర్డ్ పార్టీ కవరేజ్ అంటారు… ఇలా థర్డ్ పార్టీ కవరేజీలో ఏ వాహనదారుడు అయితే ప్రమాదానికి గురి అయ్యాడో అతనికి వైద్య ఖర్చులు బండికి మరమ్మత్తులని నగదు చెల్లిస్తుంది భీమా కంపెనీ… మీరు చెల్లించిన నగదు ఆ కంపెనీ ఇస్తున్న
కవరేజీ బట్టీ నగదు ఇవ్వడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...