ఇక వారి ఇష్టం : ట్రంప్

ఇక వారి ఇష్టం : ట్రంప్ కాశ్మీర్ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్-పాక్ల కు ట్రంప్ సూచన

-

గతంతో పోల్చితే భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను ఇరు దేశాలతో సంప్రదింపులు జరపాలని వారు ఒప్పుకుంటే కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని ట్రంప్ మరోసారి అన్నారు. ఈ విషయం భారత్ పాక్ ఇరు దేశాలకు తెలుసని.. వారి ఇష్టం అని ట్రంప్ అన్నాడు.

- Advertisement -

గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో జరిగిన భేటీ సందర్భంగా.. కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిగా తాను సిద్ధమేనని ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ స్పందిస్తూ.. ఇది అంతర్గత వ్యవహారమని ఎవరి జోక్యం అవసరం లేదని ఘాటుగా స్పందించింది.

దీంతో కొంత తగ్గారు ట్రంప్. ప్రాన్స్ లో ఇటీవల జరిగిన జీ 7 సదస్సులో మోడీ, ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ కాశ్మీర్ వాదాన్ని ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోడీకి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...