ఘరానా దొంగ పీపీఈ కిట్ ధరించి ఆరుకోట్టు కొట్టేశాడు ఈ వీడియోలు చూడండి

-

కరోనా టైమ్ వచ్చిన తర్వాత ఈ పీపీఈ కిట్లు బాగా వాడుకలోకి వచ్చాయి, గతంలో వైద్యులు మాత్రమే వాడేవారు ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తున్నాయి, అయితే ఈ పీపీఈ కిట్ తో ఓ దొంగ ఘరానా మోసం చేశాడు.. పీపీఈ కిట్ ధరించి ఒక జ్యూయలరీ షాపులో 6 కోట్ల విలువైన వజ్రా భరణాలు, బంగారు నగలు దోచుకెళ్లాడు.

- Advertisement -

ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.. ఇక్కడ ఓ జ్యూయలరీ షోరూంలో జనవరి 19వ తేదీ రాత్రి గం. 9-40 కి ప్రవేశించిన దొంగ తెల్లవారుజామున గం.3-50 వరకు తన దోపిడీ కొనసాగించాడు. చివరకు ఉదయం షాపు ఓపెన్ చేసి చూసేసరికి దొంగతనం జరిగింది అని గుర్తించాడు మేనేజర్, బయట ఐదుగురు సిబ్బంది ఉన్నా ఇలా దొంగతనం జరిగింది.

వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు, ఇక దొంగ ఏకంగా పీపీఈ కిట్ ధరించి షాపు అంతా తిరిగిన వీడియో కనిపించింది, పీపీఈ కిట్ ధరించడంతో అతనిని గుర్తించడం కష్టంగా మారింది.. సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తే. దుండగుడు పక్కనున్న బిల్డింగ్ మీద నుంచి జ్యూయలరీషాపు బిల్డింగ్ లోకి వచ్చినట్లు గుర్తించారు.

ఈ మూడు వీడియోలు చూడండి చోరీ ఎలా చేశాడో

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...