దుబ్బాక తీర్పు ఎటువైపు…

-

తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతోంది… మరికొద్దిరోజుల్లో దుబ్బాక ఉప ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలన్ని గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి… ప్రధానంగా మూడు పార్టీలు గెలుపే లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు…

- Advertisement -

అధికార పార్టీ ఎమ్మెల్యే ఆకస్మిక మరణంతో దుబ్బాకలో ఎన్నికలు అని వార్యం అయ్యారు… ఇటీవలే ఎన్నికల సంఘం నోటీఫికేషన్ విడుదల చేసింది… వచ్చేనెల 3న ఉప ఎన్నికల పోలీంగ్ జరుగనుంది… టీఆర్ ఎస్ అభ్యర్థిగా దివంగత రామలింగా రెడ్డి సతీమణి సోలిపేట సుజాత పోటీ చేస్తోంది..

ఇక కాంగ్రెస్ పార్టీ తరపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఇక బీజేపీ తరపున రఘునందన్ పోటీ చేస్తున్నాడు…. ప్రధానంగా ఈ పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు.. మరి దుబ్బాక ప్రజల తీర్పు ఎటు వైపో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే….

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...