హస్తిన సాక్షిగా సీఎం జగన్ టీడీపీకి చెక్ పెట్టనున్నాడా…

-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో చేరుతోందంటూ హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది… సీఎం జగన్ ప్రధాని మోడీతో సమావేశం ముగిసిన వెంటనే వైసీపీ చేరికపై ప్రచారం ఊపందుకుంటోంది… దాదాపు 40 నిమిషాల పాటు సీఎం జగన్ మోడీతో భేటీ అయ్యారు…

- Advertisement -

ఎన్టీఎలో చేరితే రెండు క్యాబినెట్ బెర్త్ లు ఒక సహాయక మంత్రి పదవి ఇస్తామని ప్రధాని మోడీ జగన్ హామీ ఇచ్చినట్లు భావిస్తోంది… అయితే ఈ ప్రచారంపై వైసీపీ ఇంతవరకు పెదవి విప్పలేదు…

రాష్ట్రంలో టీడీపీకి చెక్ పెట్టడం కేంద్రంలో బీజేపీతో దోస్తీ ఈ రెండు ఒకే నిర్ణయంతో జరుగుతాయని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.. అయితే వైసీపీ ఎన్టీలో చేరడమే మంచిదని పార్టీ ద్వితియ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...