ఆ ఒక్క ఫోన్ కాల్ తో – అఖిల ప్రియ ఏ1గా దొరికిపోయిందట

-

తెలంగాణ‌లో బోయిన్ పల్లికి చెందిన ప్రవీణ్ రావు, అతని సోదరుల కిడ్నాప్ కేసు రెండు తెలుగు స్టేట్స్ లో సంచ‌ల‌నం అయింది, ముఖ్యంగా ఈకేసులో తెలుగుదేశం నాయ‌కురాలు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్ అయ్యారు.

- Advertisement -

అఖిలప్రియ ఏ1గా ఉన్నారు, అయితే ఆమె ఈ కేసులో ఎలా చిక్కారు అంటే ..ఈ కిడ్నాప్ చేసే ముందు పట్టుబడిన నిందితులు ఆరు సిమ్ కార్డులను తమ ఆధార్ కార్డు, వేలిముద్రలు, ఫోటోలు ఇచ్చి కొనుగోలు చేశారు.

ఇక కిడ్నాప‌ర్లు వారిని వ‌దిలిన స‌మ‌యంలో నార్త్ జోన్ డీసీపీకి అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫోన్ చేశారు. ప్రవీణ్ సోదరుడు సునీల్ తో డీసీపీని కలిపి మాట్లాడించారు…ఇక ఆ ఫోన్ నుంచి కిడ్నాపర్లు ముందు అఖిల ప్రియ‌తో మాట్లాడారు, ఇది పోలీసుల‌కి క్లూ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...