అన్ని రకాలుగా నలిగిపోతున్న వైసీపీ ఎమ్మెల్యే…

-

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు అమరావతి సెగ తగులుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… 2019 ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే గెలుపుకు కమ్మ సామాజికవర్గం కీలకం అని అంటారు… అప్పటి టీడీపీ మంత్రిపై వ్యతిరేకతతో ఈ సామాజిక వర్గం వైసీపీ వైపు మళ్లింది…

- Advertisement -

దీంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడక అయిందని అంటారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇదే సామాజికవర్గం అమరావతి తరలింపులో ఇప్పుడు ఆయన ఒత్తిడి ఎదుర్కుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి…ఇప్పటికే కొందరు ఆ ఎమ్మెల్యేను వదిలేసి తిరిగి టీడీపీ వైపుకు వెళ్లి అమరావతి ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారట…

గతంలో పార్టీ లైన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అదిష్టానం ఆయనకు వార్నింగ్ ఇచ్చింది… దీంతో ఆయన ఈ అంశంపై మాట్లాడలేదు… ఇదే క్రమంలో ఆయనపై ఒత్తిడి పేరిగిపోతుందని అంటున్నారు… దీంతో ఆయన అన్ని రకాలుగా నలిగిపోతున్నారట…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

గంభీర్ తలొగ్గే వ్యక్తి కాదు: రోహిత్

భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir)పై టీమిండియా టెస్ట్ కెప్టెన్...

రణ్‌బీర్ విలన్‌గా సూర్య?

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ అప్‌కమింగ్ సినిమాలో తమిళ హీరో...