అన్ని రకాలుగా నలిగిపోతున్న వైసీపీ ఎమ్మెల్యే…

-

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు అమరావతి సెగ తగులుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… 2019 ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే గెలుపుకు కమ్మ సామాజికవర్గం కీలకం అని అంటారు… అప్పటి టీడీపీ మంత్రిపై వ్యతిరేకతతో ఈ సామాజిక వర్గం వైసీపీ వైపు మళ్లింది…

- Advertisement -

దీంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడక అయిందని అంటారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇదే సామాజికవర్గం అమరావతి తరలింపులో ఇప్పుడు ఆయన ఒత్తిడి ఎదుర్కుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి…ఇప్పటికే కొందరు ఆ ఎమ్మెల్యేను వదిలేసి తిరిగి టీడీపీ వైపుకు వెళ్లి అమరావతి ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారట…

గతంలో పార్టీ లైన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అదిష్టానం ఆయనకు వార్నింగ్ ఇచ్చింది… దీంతో ఆయన ఈ అంశంపై మాట్లాడలేదు… ఇదే క్రమంలో ఆయనపై ఒత్తిడి పేరిగిపోతుందని అంటున్నారు… దీంతో ఆయన అన్ని రకాలుగా నలిగిపోతున్నారట…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...