తన తండ్రిని తలుచుకుంటూ ట్వీట్ చేసిన వైఎస్ షర్మిల

-

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు… ఈ సందర్భంగా ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే షర్మిల, కుటుంబ సభ్యులు… ఈ మేరకు షర్మిల తన తండ్రి గురించి ట్వీట్ చేసింది…

- Advertisement -

ఎన్నో పథకాలతో జన హృదయాల్లో గుడి కట్టుకున్నారు. భౌతికంగా నాన్నగారు దూరమైనా.. విశాలాంధ్రప్రదేశ్ ప్రజలందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారు.
@ysjagan

#LegendYSRJayanthi #YSRForever #YSRLivesOn #YSRJayanthi #RythuDintosavam #NaloNathoYSR

మరణం లేని మహానేత. చనిపోయినా కోట్లాది ప్రజల గుండెల్లో కొలువైన నాయకుడు నాన్నగారు. మహానేత సువర్ణ పాలన ఇంకో వందేళ్లయినా గుర్తుండిపోతుంది. రైతును రాజు చేయాలనే తపన, పేదరికాని తరిమేయాలనే ఆలోచనతో నాన్న పాలన సాగింది
#LegendYSRJayanthi #YSRForever #YSRLivesOn #RythuDintosavam #NaloNathoYSR

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల పర్యటన ఖరారు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. మెజార్టీ...

Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని...