మరో దిశలాంటి ఘటన పోలీసులు ఈ నిందితులని ఏం చేశారంటే

-

యూపీలో దారుణం జరిగింది, పదో తరగతి చదువుతున్న బాలికపై అత్యంత దారుణంగా నలుగురు దుర్మార్గులు అత్యాచారం చేశారు… చివరకు ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత ఈ బాధ ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయింది ..చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు నిందితుల పేర్లను వెల్లడిస్తూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది.
చివరకు పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఆ నలుగురిలో ఓ వ్యక్తి కోర్టుకు తీసుకుని వెళుతుండగా
పారిపోయేందుకు ట్రై చేశాడు చివరకు పోలీసులు అతన్ని కాల్చారు అక్కడిక్కడే చనిపోయాడు. ఇక మరో ముగ్గురిని పోలీసులు కోర్టుకు తీసుకువెళ్లారు.
మొత్తానికి ఈ ఘటనతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అయింది.. ఆ వ్యక్తి పోలీసుల నుంచి గన్ తీసుకుని కాల్చేందుకు ప్రయత్నించాడు వెంటనే అతనిపై ఫైరింగ్ చేశారు, చివరకు  కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...