ఈ మంత్రం జపిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి సమస్యలు తగ్గుతాయి

-

భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం సహజం. ఒక్కోసారి ఈ మనస్పర్ధలు చిలికి చిలికి గాలివానగా మారి వారి మధ్య దూరాన్ని పెంచుతాయి. దీంతో కుటుంబంలో సంతోషం పోయి సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారో ఆ కుటుంబం సుఖసంతోషాలతో విలసిల్లుతుంది. అందుకే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకొని అన్యోన్యంగా మెలగాలి భార్యాభర్తలు.

- Advertisement -

మన పూర్వీకులు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఒక ఆధ్యాత్మిక పరిహారం తెలిపారు. ఈ మంత్రాన్ని పఠిస్తే భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ మంత్రం ఏంటి? అది ఎలా పఠించాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

కాలాయ కాలనాభాయ కాలావయవ సాక్షిణే! విశ్వాయ విశ్వరూపాయ తత్కర్తే విశ్వహేతవే!!

ఈ శ్లోకాన్ని రోజుకు 27 సార్లు 21 రోజులు ఆ తరువాత 21 రోజులు 108 సార్లు చదివితే భార్య భర్తల మధ్య కలతలు, కుటుంబ సమస్యలు పోతాయి.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...

గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తులు రూ.5,785కోట్లు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు...