మాయలేడీ దగ్గర నుంచి 30కేజీల బంగారం… ఎలా పట్టుకున్నారో తెలుసా…

-

కేరళలో దొరికిన 30 కేజీల బంగారం రాజకీయంగా పెద్ద దుమారం లేపుతోంది… ఈ కేసులో అనుమానితురాలిగా భావిస్తున్న స్వప్నసురేష్ ని ఐటీ కార్యదర్శిని పదవిటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది… ఘటనలో దొరికిన సరిత్ అనే వ్యక్తి ముందు తాను పీఆర్ ఓఅని తెలుపగా అదికూడా అపద్దం అని తేలింది..

- Advertisement -

ప్రస్తుతం కేరళ పోలీసులు స్వప్న సురేష్ కోసం గాలిస్తున్నారు… యునైటెడ్ అరబ్ ఎరిడెట్స్ నుంచి తిరువనంతపురంలోని ఆదేశపు కాన్సులెంట్ కు ఆ బంగారం వస్తున్నట్లు సమాచారం మొత్తం 15 కోట్లు విలువైన ఈ గోల్డ్ ని కస్టమ్ అధికారులు ఏయిపోర్ట్ దగ్గర పట్టుకోవడంతో ఒక్కసారిగి స్వప్న సురేష్ పేరు వెలుగులోకి వచ్చింది…

ఈమె ఇప్పటివరకు కేరళలోని ఐటీ కార్యదర్శిగా పని చేస్తుండేది… అలాగే కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు సెక్రెటరిగా పని చేస్తుంది… దీంతో ఈ స్కాంకాస్త సీఎంవో కార్యాలయానికి అంటుకుంది… మొత్తం వ్యవహారంపై నిగ్గుతేల్చాలంటూ విపక్షాలు ఆందోళనకుదిగుతున్నాయి…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...