బ్రేకింగ్ కరోనా మృత దేహాలను విసిరి పారేస్తున్న సిబ్బంది….

-

మానవత్వాన్ని అన్న పదాన్ని చెరిపేసింది కరోనా వైరస్… ప్రాణాలతో ఉన్నప్పుడు కరోనా బాధితులు ఎంతటి పరిస్థితులను ఎదుర్కున్నారో చనిపోయాక కూడా అంతటి ఘోరంగా తయారు అయింది వారి మృత దేహాల పరిస్ధితి…

- Advertisement -

కరోనా మృతదేహాన్ని తాకితే ఎక్కడ వైరస్ సోకుతుందోనన్న భయంతో హేయంగా ప్రవర్తిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది.. తాజాగా నెల్లూరు జిల్లా పెన్నా తీరంలో కరోనా బాధితుల మృత దేహాలను జేసీబీలతో విసిరి పారేస్తున్నారు…

వెంకటగిరికి చెందిన ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.. అతని డెడ్ బాడీని ఆంబులెన్స్ లో పెన్నా తీరానికి తీసుకువచ్చిన సిబ్బంది జేసీబీ బకెట్ తో విసిరి పారేశారు… తరువాత జేసీబీ నుంచి గోతిలోకి విసిరిపారేసి పూడ్చేశారు… మరో వైపు అధికారులు దీనిపై స్పందిస్తూ ఆంబులెన్స్ అక్కడకు వెళ్లేందుకు వీలుపడకపోవడంతో ఇలా చేశామని అంటున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...