రుక్మిణీ దేవి ఎవరు ఆమె సోదరులు ఎవరో తెలుసా

-

రుక్మిణీ దేవి ఈ పేరు వినగానే ఆ గోపాలుడు శ్రీ కృష్ణుడి భార్య అని మనకు తెలుసు.. కిట్టయ్య 8 మంది భార్యల్లో రుక్మిణీ ఒకరు.. ఆమె గురించి చూస్తే విదర్భ దేశాన్ని ఆనాడు భీష్మకుడు అనే రాజు పరిపాలన చేసేవాడు, ఇతనికి ఐదుగురు కుమారులు రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర వీరికి రుక్మిణీ అనే సోదరి ఉంది. ఇక అబ్బాయిల కంటే అమ్మాయి పుట్టాక ఆరాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు.

- Advertisement -

ఇక ఆమె వయసుకు వస్తుంది, ఈ సమయంలో శ్రీకృష్ణుడు రుక్మిణి దేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకొంటాడు. ఆమె కూడా అప్పటికే కిట్టయ్య గురించి విని అతనిని పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. కాని రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అని అతని సోదరులు భావిస్తారు.

అయితే ఈ విషయం తెలిసి రధంపై రుక్మిణీని ద్వారకకు తీసుకువస్తాడు శ్రీకృష్ణుడు, ఎందరో రాజులు అడ్డుపడినా ఆమెని తన రాజ్యానికి రాణిగా చేసుకుంటాడు వారితో యుద్దం చేసి వివాహం చేసుకుని , ద్వారకకు వచ్చిన తర్వాత వారికి పెద్దలు వివాహం జరిపిస్తారు..అలా రుక్మిణీ శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...