రుక్మిణీ దేవి ఎవరు ఆమె సోదరులు ఎవరో తెలుసా

-

రుక్మిణీ దేవి ఈ పేరు వినగానే ఆ గోపాలుడు శ్రీ కృష్ణుడి భార్య అని మనకు తెలుసు.. కిట్టయ్య 8 మంది భార్యల్లో రుక్మిణీ ఒకరు.. ఆమె గురించి చూస్తే విదర్భ దేశాన్ని ఆనాడు భీష్మకుడు అనే రాజు పరిపాలన చేసేవాడు, ఇతనికి ఐదుగురు కుమారులు రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర వీరికి రుక్మిణీ అనే సోదరి ఉంది. ఇక అబ్బాయిల కంటే అమ్మాయి పుట్టాక ఆరాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు.

- Advertisement -

ఇక ఆమె వయసుకు వస్తుంది, ఈ సమయంలో శ్రీకృష్ణుడు రుక్మిణి దేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకొంటాడు. ఆమె కూడా అప్పటికే కిట్టయ్య గురించి విని అతనిని పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. కాని రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అని అతని సోదరులు భావిస్తారు.

అయితే ఈ విషయం తెలిసి రధంపై రుక్మిణీని ద్వారకకు తీసుకువస్తాడు శ్రీకృష్ణుడు, ఎందరో రాజులు అడ్డుపడినా ఆమెని తన రాజ్యానికి రాణిగా చేసుకుంటాడు వారితో యుద్దం చేసి వివాహం చేసుకుని , ద్వారకకు వచ్చిన తర్వాత వారికి పెద్దలు వివాహం జరిపిస్తారు..అలా రుక్మిణీ శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Priyanka Chopra | ‘ప్రియాంక’ను ఒంటరిగా వ్యాన్‌లోకి రమ్మన్న డైరెక్టర్

‘ప్రియాంక చోప్రా(Priyanka Chopra)’.. పరిచయం అక్కర్లేని నటి. బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్‌గా...

Manickam Tagore | ఈడీ పెంపుడు కుక్క… కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(Bhupesh Baghel) నివాసంలో సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్...