ఫ్రెండ్ తో వెళితే ఆరుగురు రేప్ చేశారు చివరకు దారుణం జరిగింది

ఫ్రెండ్ తో వెళితే ఆరుగురు రేప్ చేశారు చివరకు దారుణం జరిగింది

0
40

అమ్మాయి అబ్బాయి కలిసి బయటకు వెళితే తప్పుగా మాట్లాడుకునే వారు కొందరు ఉంటారు.. ఇక గ్రూపుగా వచ్చి మీరు ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు.. అందుకే కొన్ని ప్రాంతాలకు సరదాగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా వెళ్లే స్వేచ్చలేదు అంటూ ఉంటారు.స్నేహితుడితో కలిసి సరదాగా బయటకు వెళ్లిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు యువకులు.. రోజూ ఎన్ని ఘటనలు జరుగుతున్నా కొందరు యువకుల్లో మార్పు మాత్రం రావడంలేదు.

ఆమె ప్రియుడిని చితకబాది, ఆమెపై అఘాయిత్యం చేశారు. ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన బాధితులు పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘోరాన్ని చెప్పింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో జరిగింది ఈ దారుణం, ఆమె ఇంటర్ చదువుతోంది తన ఫ్రెండ్ తో కలిసి బయటకు వెళ్లింది. ఆ సమయంలో వీరి వెనుక ఆరుగురు యువకులు వెంట పడ్డారు. వీరు ఎంత వద్దు అన్నా వినిపించుకోలేదు . ఆ యువకుడ్ని చితకబాదారు ఆమెని ఎత్తుకు వెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు.

ఆమె వారి నుంచి తప్పించుకుంది వెంటనే కొందరి సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు స్దానిక యువకులు ఆరుగురిని గుర్తించి వారిని పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. చూశారుగా ఇలాంటి దుర్మార్గాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు