భర్త వేదింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య…

-

అత్తింటి ఇబ్బందులు తట్టుకోలేక ఒక మహిళ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది…. ఈ దారుణం జగిత్యాల జిల్లా ధర్మపురం మండలం బతికపల్లిలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… అంజిరెడ్డి శోభరాణి దంపతుల చిన్న కుమార్తెదివ్య అనే మహిళ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ గా పని చేస్తోంది…

- Advertisement -

కొద్దిరోజుల క్రితం ఆమెకు అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ రెడ్డితో వివాహం అయింది… వివాహ సమయంలో కట్నం కింద 10 లక్షలు 20 తులాల బంగారం ఇచ్చారు… పెళ్లితర్వాత దివ్య హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండగా ఆమె భర్త గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు.. ఈక్రమంలో అదనపు కట్నం తీసుకురావాలని తన భార్యను టార్చర్ పెడుతున్నాడు…

అలాగే అత్తమామలు కూడా ఆమెను వేదిస్తున్నారు.. ఈక్రమంలో భర్త అసభ్యకర మెసెజ్ లు పెడుతూ మాన సికంగా వేదిస్తున్నాడు… దీంతో దివ్య హైదరాబాద్ నుంచి గ్రామానికి చేరుకుని అక్కడ ఆత్మహత్య చేసుకుంది… ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురు చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ మెట్రోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని...

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...