విశాఖ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి…

-

విశాఖ నగరాన్ని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి… అర్థరాత్రి పరవాడ పార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్ లో రసయాన పదార్థల ట్యాంకులు పేలడంతో భారీగా మంటలు చలరేగాయి… ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు… అగ్నిమంటల్లో చిక్కుకుని ఒకరు మరణించారు… మరో నలుగురికి తీవ్రగయాలు అయ్యాయి…

- Advertisement -

వారిని గాజువాకలోని ఒక ఆసుపత్రికి తరలించారు… పార్మీసిటీలోని రామ్ కీ సీఈ టీపీలోని రాత్రి 11 గంటల సమయంలో రసయాన ట్యాంకులు పేలడంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి… దట్టమైన పోగలు ఆప్రాంతాన్ని కమ్మేశాయి..

చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల వరకు మంటలు వ్యాపించాయి… ప్రస్తుతం పూర్తి స్థాయిలో కెమికల్ రియాక్షన్ జరుగకుండా అదనపు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి… ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువక ముందే సైనార్ కెమికల్ లో ప్రమాదం జరగడం ఆ తర్వాత తాజా అగ్ని ప్రమాదం జరగడంతో విశాఖ వాసులు బెంబేలెత్తిపోతున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...