కూతురు మరణాన్ని తట్టుకోలేక చివరకు తండ్రి….

-

కన్న కూతురి మరణాన్ని జీర్ణించుకు కోలేకపోయిన ఒక తండ్రి ఆమెను తలుచుకుంటూ రోజు సమాధివద్దకు వెళ్లేవాడు… కుమార్తె లేనిదే తాను భ్రతకలేను అని చివరకు కూతురు సమాధివద్ద ప్రాణాలు వదిలాడు… వృదయవిదారకమైన ఈ సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది..

- Advertisement -

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నం జలాల్ పేటకు చెందిన గిరిబాబు రోల్డ్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నాడు… కొంతకాలం క్రితం తన పెద్ద కుమార్తె రేణుకాదేవి వివాహం చేశాడు… ఈ క్రమంలో అస్వస్తతకు గురి అయిన కుమార్తెను ఆసుపత్రిలో చేర్చారు…

ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటూ మృతి చెందింది… ఇక అప్పటి నుంచి కుమార్తెను తలుచుకుంటూ తరుచుగా ఆయన స్మశానానికి వెళ్లేవాడు.. ఈక్రమంలో తన కూతురు లేని జీవితం తనకు వద్దనుకుని సమాధివద్ద ప్రాణాలు వదిలాడు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nitish Kumar | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనయుడు..?

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)...

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బంద్.. ప్రకటించిన అధికారులు

MLC Elections | ఫిబ్రవరి 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్...