వర్మ మర్డర్ మూవీకి బోర్డర్ గీసిన మహిళ

-

రెండేళ్ల క్రితం జరిగిన ప్రణయ్ హత్య కేసు ఎంత సంచలనానికి దారి తీసిందో అందరికి తెలిసిందే.. అయితే ఈ కరోనా సమయంలో ఈ సంఘటన మీద సినిమా తీస్తున్న రాంగోపాల్ వర్మ ఈ హత్య కేసును అధారంగా చేసుకొని ఓ మూవీని తీశారు దీనికి మర్డర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన వర్మ దీని రిలీజ్ సన్నాహాల్లో బిజీ గా ఉండగా … ప్రణయ్ భార్య ఈ చిత్రం పై కోర్టులో పిటిషన్ వేసింది అమృత… వేసిన ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్ట్ ఈ కేసు ను పరిగణలోకి తీసుకొంది…

- Advertisement -

తమ పేర్లు వాడుకుంటూ వర్మ తీసే ఈ చిత్రాన్ని నిలిపివేయాలని ఆమె కోర్టుని కోరింది ఈ కారణంగా కొన్ని రోజులు ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం… ఈ లాక్ డౌన్ లో వర్మ ఏ సినిమా కి ఇలా బ్రేక్ పడలేదు ..

naked థ్రిల్లర్ లాంటి చిత్రాల్ని తన సొంత వెబ్ సైట్ లో రిలీజ్ చేసిన వర్మ ఈ సినిమా ను అలాగే రిలీజ్ చేస్తారంటున్నారు అయన సన్నిహితులు..అయితే కోర్ట్ వరకు ఇష్యూ వెళ్లడంతో సినిమా రావటం డౌటే అంటున్నారు కొందరు నెటిజెన్లు. మరి వర్మ ఈ విషయం పై ఎలా స్పందిస్తాడో చూడాలి మరి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...