ఏంటి బాసూ రహానేకు ఏమైంది? అసలు ఆ కొట్టుడేంటి

-

టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే ఈ ఐపీఎల్ లో దుమ్ములేపుతున్నాడు. ఆకాశమే హద్దుగా బ్యాట్ తో రెచ్చిపోతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఇదంతా చూస్తున్న అభిమానులు ఇతను అసలు రహానేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకుంటే టెస్టు ఆటగాడిగా, స్లోగా అడతాడనే పేరు మూటగట్టుకున్న రహానే అచ్చమైన టీ20 బ్యాటర్ లా మారిపోయాడు.

- Advertisement -

ఐపీఎల్ వేలంలో ఏ జట్టు అతడిని కొనడానికి ఇష్టపడలేదు. దీంతో చెన్నై జట్టు రూ.50లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ధోని నాయకత్వంలో ఆడే అవకాశం రావడంతో తన ప్రతిభను బయటకు తీశాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో అద్భుతంగా ఆడాడు. నిన్న కోల్ కత్తా జట్టుతో జరిగిన మ్యాచులో అయితే కేవలం 29బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో 199 స్ట్రైక్ రేటుతో నెంబర్ వన్ గా నిలిచాడు. తనను టెస్టు ఆటగాడిగా చూస్తున్న వారందరి నోళ్లు మూయించాడు.

Read Also: ఐపీఎల్ చరిత్రలో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ చెత్త రికార్డు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...