ఐపీఎల్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. నేడు నేడు డబుల్ ధమాకా

-

IPL 2023 |ఐపీఎల్-16లో నేడు తొలి డబుల్ మ్యాచ్‌‌లు జరగనున్నాయి. మొహాలి వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. లక్నో వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

- Advertisement -

IPL 2023 |లీగ్‌లో తొలి మ్యాచ్‌తోనే శుభారంభం చేయాలని నాలుగు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పంజాబ్, కోల్‌కతా రెండు జట్లు ఈ సీజన్‌లో కొత్త కెప్టెన్ నాయకత్వంలోనే ఆడబోతున్నాయి. పంజాబ్ కింగ్స్‌కు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తుండగా.. శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో కేకేఆర్‌ను నితీశ్ రాణా నడిపించనున్నాడు. గత సీజన్‌లో అరంగేట్రంలోనే మంచి ప్రదర్శన చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఈసారి కూడా సత్తాచాటాలనుకుంటున్నది. లక్నోకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్ నాయకత్వం వహిస్తున్నాడు.

Read Also: IPL ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టిన గుజరాత్.. ధోనీ సేనపై ఘన విజయం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...