మహిళా క్రికెటర్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అడవుల్లో అలా కనిపించిన శవం

-

Odisha cricketer Rajashree Swain found hanging from tree in forest: ఒడిశా మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ మిస్సింగ్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జనవరి 11న కనిపించకుండా పోయిన ఆమె.. కటక్ జిల్లాలోని అడవుల్లో ఓ చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతూ శవమై కనిపించింది. రాబోయే జాతీయస్థాయి క్రికెట్ టోర్నీకి ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన లిస్టులో రాజశ్రీ పేరు లేదు. దీంతో మనస్థాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమనించారు పోలీసులు. కానీ రాజశ్రీ(Rajashree Swain) ముఖంతోపాటు కంటి పైన గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోస్టుమార్టం ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అధికారులు.

- Advertisement -

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...