పీటీ ఉషాకు అరుదైన గౌరవం!

-

P T Usha nominated to rajyasabha vice chairman’s panel: పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలె ఆమె రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు మరో కీలక పదవి లభించింది. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ గా పీటీ ఉష నియమితులైనట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ మంగళవారం సభలో వెల్లడించారు. డిసెంబర్ 19 నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టుగా చెప్పారు. పీతి ఉష కు సభలోని ఎంపీలు అభినందనలు తెలిపారు. అయితే రాజ్యసభకు తొలిసారిగా నామినేట్ అయిన పీటీ ఉషకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల ఆమె సన్నిహితులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: నేను గాంధేయవాదిని.. మిమే పరిష్కరించుకుంటాం!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...