మహిళల సింగిల్స్ ఫ్రీ క్వార్టర్స్ లో సైనా, సింధు విజయకేతనం

-

మహిళల సింగిల్స్ ఫ్రీ క్వార్టర్స్ లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. అలాగే తుయ్ లిన్ గుయెన్ తో జరిగిన మ్యాచ్ లో 2-1 తేడాతో పీవీ సింధు కష్టపడి గెలిచింది. సింధు – 19-21, 21-19, 21-18 తో హుయ్ లిన్(వియత్నాం)పై గెలిచింది. సైనా -21-19,11-21,21-17 తో రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ కౌన్సిల్ పతక విజేత అయిన ఐదో సీడ్ హి బెంగ్జియావో(చైనా)పై విజయకేతనం ఎగురవేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...