Shikhar Dhawan: వారి ప్రతిభ నిరూపించుకోవటానికి ఇదే అవకాశం

-

Shikhar Dhawan comments on one day series match with New zealand: ఆక్లాండ్‌ వేదికగా జరగనున్న వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనున్నారు. నవంబర్‌ 25, 27, 30 తేదీల్లో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సందర్భంగా కెప్టెన్‌ ధావన్‌ మీడియాతో మాట్లాడాడు. వన్డే ప్రపంచ కప్‌ సన్నాహాలు ప్రారంభం అయ్యాయనీ.. ప్రపంచ కప్‌ జట్టులో చోటు సంపాదించుకునేందుకు ఈ సిరీస్‌ ఓ చక్కటి అవకాశం అని ధావన్‌ పేర్కొన్నాడు. బాగా ఆడి, సిరీస్‌ను గెలిచేందుకు ప్రయత్నం చేస్తామని అన్నాడు. యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవటానికి ఈ సిరీస్‌ చక్కని అవకాశం అని అన్నారు. యువ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారని కితాబునిచ్చాడు. ప్రపంచకప్‌ జట్టులోకి ఎవరు చేరబోతున్నారన్న దానిపై తమకు అవగాహన ఉందని ధావన్‌ స్పష్టం చేశాడు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...