Shikhar Dhawan: వారి ప్రతిభ నిరూపించుకోవటానికి ఇదే అవకాశం

-

Shikhar Dhawan comments on one day series match with New zealand: ఆక్లాండ్‌ వేదికగా జరగనున్న వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనున్నారు. నవంబర్‌ 25, 27, 30 తేదీల్లో భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సందర్భంగా కెప్టెన్‌ ధావన్‌ మీడియాతో మాట్లాడాడు. వన్డే ప్రపంచ కప్‌ సన్నాహాలు ప్రారంభం అయ్యాయనీ.. ప్రపంచ కప్‌ జట్టులో చోటు సంపాదించుకునేందుకు ఈ సిరీస్‌ ఓ చక్కటి అవకాశం అని ధావన్‌ పేర్కొన్నాడు. బాగా ఆడి, సిరీస్‌ను గెలిచేందుకు ప్రయత్నం చేస్తామని అన్నాడు. యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకోవటానికి ఈ సిరీస్‌ చక్కని అవకాశం అని అన్నారు. యువ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారని కితాబునిచ్చాడు. ప్రపంచకప్‌ జట్టులోకి ఎవరు చేరబోతున్నారన్న దానిపై తమకు అవగాహన ఉందని ధావన్‌ స్పష్టం చేశాడు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ మెట్రోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని...

‘కల్కి2898 ఏడీ’లో కృష్ణుడు ఇతనే..

అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు...