సాత్విక్-చిరాగ్ ఓటమి.. తాప్సీ భర్త సంచలన నిర్ణయం

-

Olympic | ప్రస్తుతం ప్రపంచమంతా ప్యారిస్ ఒలింపిక్స్‌ వైపే చూస్తోంది. అందులోనూ అందరూ ఈసారి భారత్ ఏ స్థాయిలో రాణిస్తుందనేది గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఒలిపింక్స్‌ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో బరిలోకి దిగనున్న సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట భారత్ తప్పకుండా పతకాన్ని తీసుకొస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వారు నిరాశపరిచి ఇంటి బాటపట్టారు. ఈ క్రమంలో వారి కోచ్, నటి తాప్సీ భర్త మథియాస్ బో(Mathias Boe) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోచింగ్ బాధ్యతలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగభరిత పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు మాథియస్.

- Advertisement -

Olympic | ‘‘నా కోచింగ్ రోజులు ముగిశాయి. ఇక భారత్‌లోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా కోచింగ్ బాధ్యతలు చేపట్టను. నా జీవితంలో సుదీర్ఘ సమయాన్ని బ్యాడ్మింటన్ హాల్‌లోనే గడిపాను. కోచ్ బాధ్యత కొంత ఒత్తిడితో కూడుకున్నదే, అలసిపోయాను. ఈ అవకాశం ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు. ఇక్కడ ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి’’ అంటూ పోస్ట్ పెట్టాడు.

Read Also: కల్కి సినిమాలో ‘యాస్కిన్’ పాత్రకు సెకండ్ ఆప్షన్ అతడే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తిరుపతి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని,...

‘వైసీపీలో ఏడ్చిన రోజులు ఉన్నాయి’.. పార్టీ మార్పుపై బాలినేని క్లారిటీ..

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి...